కరపత్రం ఆవిష్కరించిన డీఈఓ

83చూసినవారు
కరపత్రం ఆవిష్కరించిన డీఈఓ
చిత్తూరు నగరంలోని పిసిఆర్ పాఠశాలలో యూటీఎఫ్ ముద్రించిన కరపత్రాన్ని డిఈఓ దేవరాజు శుక్రవారం ఆవిష్కరించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ, ప్రభుత్వ బడిని రక్షించుకుందాం - విద్యార్థులను చేర్పిద్దాం అనే అంశంతో కరపత్రాన్ని ముద్రించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్