చిత్తూరు 8వ డివిజన్ లో పెన్షన్ల పంపిణీ

1545చూసినవారు
చిత్తూరు 8వ డివిజన్ లో, జీడీ నెల్లూరు మండలం ఎగువ కాల్వలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ముందుగా చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పెన్షన్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్