జడ్పీ మీటింగ్ లో జీడీనెల్లూరు సమస్యల ప్రస్తావన

74చూసినవారు
చిత్తూరు జడ్పీ సమావేశంలో జీడీనెల్లూరు నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం ప్రస్తావించారు. ఇరిగేషన్, జడ్పీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అలా సమస్యలను జడ్పీ ఛైర్మన్ కు వివరించారు. వాటిని పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్