వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: డిఎస్పీ

66చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ పార్థసారథి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ప్రధానంగా బైక్ లలో ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు. నిభందనలు ఉల్లంఘన చేసేవారికి జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో అర్బన్ సీఐ జీటీ నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్