మహా కుంభాభిషేకం

82చూసినవారు
మహా కుంభాభిషేకం
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల శనివారం నుండి సోమవారం వరకు మహాకుంభాభిషేకం మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు తెలిపారు. కుంభాభిషేకంలో భాగంగా నూతన శ్రీ కృష్ణ భగవాన్ పాలరాతి విగ్రహం ప్రతిష్ట జరుగుతుందని శ్రీ గీతా మందిర ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్