పెన్షన్ దారులకు స్వీట్లు పంచిన టిడిపి నాయకులు

63చూసినవారు
నిండ్ర మండలం ఎలకాటూరు సచివాలయం పరిధిలోని ఎలకాటూరు దళితవాడలో సోమవారం ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షన్ దారులకు స్వీట్లు టిడిపి నాయకులు పంచి పెట్టారు. వృధ్యాప్య పెన్షన్ 7000, వికలాంగుల పెన్షన్ 6000 లబ్ధి పొందిన పెన్షన్ దారులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్