ఆత్మను ఏకం చేసేదే యోగ

51చూసినవారు
పుత్తూరు పట్టణములోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రవి రాజు పాల్గొన్నారు. తనువు మనసు ఆత్మ ఏకం చేసేదే యోగ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట పాటు యోగా చేయాలని అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం పొందుతారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్