శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ

82చూసినవారు
పుంగునూరు పట్టణంలో శాంతిభద్రతలకు విగాథం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పలమనేరు ఇన్చార్జి డిఎస్పి విష్ణు రఘువీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సమయం పాటించాలని. కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్