జనవాసాల సమీపంలోకి జర్రిపోతులు

76చూసినవారు
జనవాసాల సమీపంలోకి జర్రిపోతులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని చంగలాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు సుమారు 6 అడుగుల పొడవు ఉన్న రెండు జేరిపోతు పాములు ఒక దానికి ఒకటి పెనువేసుకుని సయ్యాటలాడాయి. జనావాసాలకు సమీపంలో జెర్రిపోతుల రావడంతో స్థానికులు హడలిపోయారు. వర్షాకాలం కావడంతో పాముల బెడద ఎక్కువైందని స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్