పట్టణంలో మహిళా మార్పును సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు

51చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి మహిళ మార్టను గురువారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్ట్ భవనం అద్దె దాదాపు రూ. 12. 74 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. నోటీసులు జారీచేసిన మార్టు నిర్వాహకులు స్పందించకపోవడంతో కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్