అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు

69చూసినవారు
పుంగునూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 39 కేసులలో పట్టుబడిన కర్ణాటక అక్రమ మద్యాన్ని సోమవారం సబ్ ఉన్నతాధికారి శ్రీధర్ రావు, పుంగనూరు సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సమీపంలో ధ్వంసం చేశారు. అక్రమ మద్యాన్ని అమ్మిన, తరలించిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్