విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన టిడిపి నాయకులు

64చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్దకు చేరుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రం నుంచి కమ్మపల్లి వరకు జనసేన, బిజెపి, టిడిపి నాయకులు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్