ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం

61చూసినవారు
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని పుంగనూరు పట్టణంలో బిజెపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ గన్న మదన్ మోహన్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోకుల్ సర్కిల్లో ఎన్డిఏ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మునుపు జవహర్ లాల్ నెహ్రూ మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని , అనంతరం 70 సంవత్సరాలు కాలంలో ఎవరు ఈ ఘనత సాధించ లేదన్నారు.

సంబంధిత పోస్ట్