గొర్రెల పిల్లలో ముసర వ్యాధి నివారణకు టీకాలు

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలో గొర్రెలకు పిల్ల ముసరా వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు పశు వైద్య సహాయ సంచాలకులు. డాక్టర్. పి. మనోహర్ మంగళవారం తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా టీకాలు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందించే పశు పోషణ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్