చిత్తూరు: ప్రజా సమస్యల పిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

60చూసినవారు
చిత్తూరు: ప్రజా సమస్యల పిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
చిత్తూరు నగరంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం తెలిపింది. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారానికి మార్చినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలనీ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్