ఇటుక బట్టిల్లో పనిచేసే ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన

1091చూసినవారు
కదలిరండి, ఓటు వేయండి, ప్రతి ఓటు ముఖ్యమైనదే. అంటూ ఇటుకబట్టీలో పనిచేసే ఓటర్లకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక నోడల్ టీం శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని సాంబయ్య కండిగ వద్దనున్న ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించారు. బట్టిల్లోని ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగిం చుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్