ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన

65చూసినవారు
చిత్తూరు నగరంలో పేపర్ సంచుల దినోత్సవాన్ని నేచర్ లవర్స్ అసోసియేషన్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయా సంస్థల ప్రతినిధులు మురళి, వేలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పేపర్ సంచుల వాడకాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ కవర్లను సేకరించి. వారికి పేపర్ సంచులను ఉచితంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్