చిత్తూరు: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేయాలి: కాంగ్రెస్

63చూసినవారు
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ఆదివారం డిమాండ్ చేశారు. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసిందన్నారు. ఆంధ్రాలో టీడీపీ హామీలు ఇచ్చింది తప్ప చేసింది ఏమీ లేదన్నారు. వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్