మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

53చూసినవారు
మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ,చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి కోసం మానవాళికి అమూల్యమైన సందేశాలు అందించిన మహోన్నత వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలు మన చిత్తూరు ప్రజలపై ఉంటూ, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఎమ్మెల్యే అభిలషించారు.

సంబంధిత పోస్ట్