ఇలా ఉంటే రోగాలు రావా?

2984చూసినవారు
ఇలా ఉంటే రోగాలు రావా?
రామకుప్పం మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాల ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమల ఉత్పత్తి జరిగి విద్యార్థులు అనారోగ్యం చెందితే ఆ బాధ్యత ఎవరిదని స్థానికులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు వెల్లడానికి మార్గం లేకపోవడంతోనే రోడ్డుపై నీరు నిల్వ ఉండి కంపు కొడుతోందని స్థానికులు తెలిపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్