మైనార్టీ నేత నబీకు టీడీపీ నాయకుల పరామర్శ

2389చూసినవారు
మైనార్టీ నేత నబీకు టీడీపీ నాయకుల పరామర్శ
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లికు చెందిన రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి నబి భాషను మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, పార్టీ విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మైనార్టీ నేత మతీన్ పరామర్శించారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడి కుప్పం పట్టణ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నబీను నేతలు వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్