పూల మార్కెట్ తనిఖీ చేసిన కడా పీడీ

560చూసినవారు
కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ ను శుక్రవారం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూల మార్కెట్ ను పరిశుభ్రంగా పెట్టుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని పూల మండీల యజమానులకు సూచించారు. చెత్త వేయడానికి డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్