యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థన

1190చూసినవారు
యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థన
బుధవారం మదనపల్లి రాజంపేట పార్లమెంట్, తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు మదనపల్లి తెలుగు దేశం ముస్లింలు పఠాన్ ఖాదర్ ఖాన్ అధ్వర్యంలో నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని ముస్లిం మతగురువు ల తో ప్రత్యేక దువా లో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయుబ్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, తెలుగు యువత మదనపల్లి ప్రధాన కార్యదర్శి బావాజన్, పుంగనూరు టీడీపి మైనారిటీ నాయకులు సద్దాం, నూర్, శామీర్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి, మహిళ ప్రధాన కార్యదర్శి విజయమ్మ ఇంకా పెద్ద ఎత్తున తెలుగు దేశం నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొని పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్