శ్రీవారిని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

85చూసినవారు
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అవ్వ, తాతలు, వితంతువులు, వికలాంగులకు భరోసా ఇస్తూ రు. 7 వేలు పింఛన్ అందించడం ఒక చరిత్ర, ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేట్లు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించానని తెలిపారు.

సంబంధిత పోస్ట్