కారు టైర్ పేలి నలుగురికి తీవ్రగాయాలు

2596చూసినవారు
పూతలపట్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఉడుమాల్ పెటైకి చెందిన కరుణాకరన్, లావణ్య, సదాశివన్, నందిని కారులో తిరుమల దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల డైరీ వద్ద కారు టైరు పేలి ఎదురుగా ఉన్న ఫోల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా శుక్రవారం వేలూరు సిఎంసికి పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్