ఆకట్టుకున్న ఫకీరుల విన్యాసాలు

1085చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని దర్గాగుట్టపై వెలసిన మహబూబ్ సుబహాని వారి 52వ గందోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి ఫకీరులు చేసిన విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారికి ధన సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

సంబంధిత పోస్ట్