నిద్ర మాత్రలు మింగిన యువకునికి అస్వస్థత

64చూసినవారు
నిద్ర మాత్రలు మింగిన యువకునికి అస్వస్థత
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని ఓ బేకరీలో దినసరి కూలిగా పని చేస్తున్న సునీల్ (31) నిద్ర మాత్రలు మింగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సునీల్ హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సునీల్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సిఫారసు మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి శనివారం సాయంత్రం 6 గంటలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్