చల్లా బాబు సమక్షంలో పార్టీలోకి చేరికలు

79చూసినవారు
చల్లా బాబు సమక్షంలో పార్టీలోకి చేరికలు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం రొంపిచర్ల మండలం
గానుగచింతలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారికి చల్లా బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచితస్థానం కల్పిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్