పిచ్చాటూరు అరనియార్ ప్రాజెక్టులో జింక మృతి

2923చూసినవారు
పిచ్చాటూరు మండల కేంద్రంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టు అయిన అరనియార్ ప్రాజెక్టులో ఓ జింక మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గమనించారు. శనివారం ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు, అటవీశాఖ అధికారులకు తెలిపారు. ప్రస్తుతం జింక చెరువులోనే నీటిలో తేలియాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్