నూక తోటి రాజేష్ సమక్షంలో వైసీపీలో యువకుల చేరిక

583చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంలో ఆదివారం సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ పర్య టించారు. టవర్ క్లాక్ కూడలిలో సుమారు 50 మంది యువకులు వైసిపిలో చేరారు. నూక తోటి రాజేష్ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నూకతోటి రాజేష్ అనే నాకు ఫ్యానుగుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్