తెలుగు యువత సంతాపం..

1949చూసినవారు
తెలుగు యువత సంతాపం..
అన్నమయ్య జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ ఆధ్వర్యం లో కందుకూరు సభలో ప్రమాదవశాత్తు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని గురువారం ప్రార్థించారు. క్యాండిల్స్ తో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయుబ్, రామచంద్రా రెడ్డి, పార్లమెంట్ కార్య దర్శి మోహన్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ వెంకట రమణ రెడ్డి, మాజీ ఎంపిపి తిమ్మరాయుడు, సదాశివ, నాము శీన, వెంకటరమణ, చంద్రశేఖర్, Kశ్రీనివాసులు, భాస్కర్, అలం వలి, తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్