తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్

578చూసినవారు
కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలతో కలిసి పీటీఎం నుంచి ర్యాలీగా తంబళ్లపల్లెకు వచ్చారు. మల్లయ్యకొండ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకి నామినేషన్ పత్రాలు అందజేశారు. డిఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్