Jan 27, 2025, 13:01 IST/
తెలంగాణ ప్రభుత్వం RECORD
Jan 27, 2025, 13:01 IST
తెలంగాణ ప్రభుత్వం ఒకేరోజు 4 పథకాలు అమలు చేసి అరుదైన ఘనతను సాధించింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా జమ చేయగా.. 4 పథకాలతో 6,87,677 మందికి లబ్ధి చేకూర్చి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. రైతులు, కూలీల ఖాతాల్లోకి రూ.579 కోట్లు విడుదల చేసింది. 18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. 51,912 మంది కొత్త రేషన్ కార్డులు అందజేసింది. అలాగే 72 వేల మంది ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది.