తిరుపతిలో బయాలజీ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం

756చూసినవారు
తిరుపతిలో బయాలజీ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం
చిత్తూరు జిల్లా ఫిబ్రవరి 22 నుండి 28 వరకు సైన్సు వీక్ సందర్భంగా బయాలజీ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం తిరుపతి రీజనల్ సైన్సు సెంటర్ నందు ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి నీలకంటయ్య కో-ఆర్డినేటర్ గా వ్యవహరించారు.స్టేట్ రిసోర్స్ పర్సన్ ఆకుల రాజశేఖర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. శిక్షణ ఆర్గనైజర్స్ గా బాలచైతన్య, మనోహర్, జానం సుజాత, శివలింగ, బాలాజీ వ్యవరించారు. ఈ కార్యక్రమానికి 135 బయాలజీ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్