తిరుమలలో పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

2944చూసినవారు
తిరుమలలో బుధవారం రాత్రి నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారని, మనకు పరదాలు అవసరం లేదని చెప్పారు. ఇక నుంచి పరదాలు కట్టొద్దు అని పోలీసులను కోరారు. అయితే గురువారం ఉదయం 8 గంటలకు చంద్రబాబు, నారాలోకేశ్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :