తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్

60చూసినవారు
దేశ ప్రజలు ఆయు ఆరోగ్య, సంపదలతో విలసిల్లాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారత దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నానని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ తెలిపారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్