తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి

61చూసినవారు
ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించ లేదు అని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో జేసీ అస్మిత్ రెడ్డితో గొడవ పడలేదు అని స్పష్టం చేసారు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధి కాదని.. డీఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యేతో చెప్పా అని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పానని వివరించారు.

సంబంధిత పోస్ట్