చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్

376534చూసినవారు
చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్
చంద్రబాబుపై సోమవారం సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం విషయంలో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. రూ.4,400 కోట్లు భారీ స్కామ్ జరిగినట్లు నిర్ధారించింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. మొత్తం 1,100 ఎకరాల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్