సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ: పురందేశ్వరి

58చూసినవారు
సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ: పురందేశ్వరి
పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. టీడీపీ-జనసేనతో పొత్తు ఏర్పడటం సంతోషకరమైన విషయమన్నారు. సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర రక్షణ కోసమే పొత్తులని ఆమె తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురందేశ్వరి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్