సెక్రటేరియట్ వెళ్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు నడిరోడ్డుపై కాన్వాయ్ను ఆపారు. ప్రజలతో మాట్లాడుతూ వాళ్లు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మాజీ సీఎం జగన్కు, సీఎం చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు. ప్రజా నాయకుడినని చంద్రబాబు మరోసారు ప్రూవ్ చేశారన్నారు.