దేశ ప్రధాని కన్నా ఎక్కువ సెక్యూరిటీ జగన్‌కే

66చూసినవారు
దేశ ప్రధాని కన్నా ఎక్కువ సెక్యూరిటీ జగన్‌కే
వైఎస్ జగన్‌ కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్‌ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు, 986 మంది పోలీసులు.. ఇలా ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉంది. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో! తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ మూడు షిఫ్టుల్లో 934 మంది ఆయన రక్షణలో ఉంటారు.

సంబంధిత పోస్ట్