ఎన్‌సీఏకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్ బై?

73చూసినవారు
ఎన్‌సీఏకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్ బై?
నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో లక్ష్మణ్ పదవీకాలం ముగియనుంది. మరోసారి ఆయన ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి కనబరచటం లేదని టాక్. ఎన్సీఏ హెడ్ నుంచి తప్పుకున్న తర్వాత కామెంటరీతో పాటు ఐపీఎల్ మెంటార్‌గా ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2021లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్