సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

62చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
శాఖలపై గతంలో గంటల కొద్ది సమీక్షలు నిర్వహించే సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన సీఎం.. ఒక్కో శాఖకు కేవలం 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించాలని ఆదేశించారు. కందిపప్పుల ధరలు పెరగడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్