సీఎం
జగన్ వైసీపీ సీనియర్ నేతలతో నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. నవరత్నాలతో
పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం
ఉందని సమాచారం. మహిళ
ల కోసం కొత్త పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎ
న్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు
వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు సీఎం
జగన్ సిద్ధమవుతున్నారు.