దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకుంటున్నారు. ఇక బీహార్లోని దానాపూర్ ప్రాంతంలో పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు విద్యార్థులు రొమాన్స్ చేసుకున్నారు. బాలికను ఆ యువకుడు అనుచితంగా తాకాడు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది. పరీక్ష కేంద్రం వద్ద సిగ్గుమాలిన పనులేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.