సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. 'సిద్ధం' పేరుతో
వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు 34 నియోజకవర్గాల కార్యకర్తలు, గృహసారథులు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జేఈఈ మెయిన్
పరీక్షలు నేడు ఉదయం, సాయంత్రం జరగనున్నాయి. విశాఖలో చాలా పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.