కళాకారుల పాదాలకు నమస్కరించిన హర్యానా సీఎం (వీడియో)

208985చూసినవారు
హర్యానాలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషధారణలో ఉన్న కళాకారుల పాదాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నమస్కరించారు. కర్నాల్ నగర మైదానంలో జెండా వందనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు ప్రదర్శించారు. వేదికపై ఉన్న సీఎం నేరుగా వారి దగ్గరికి వెళ్లి.. వారి పాదాలను తాకారు.

సంబంధిత పోస్ట్