'సీఎం పింఛన్‌ పెంచింది రూ. 750 మాత్రమే'

524చూసినవారు
'సీఎం పింఛన్‌ పెంచింది రూ. 750 మాత్రమే'
పింఛన్లపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'సీఎం జగన్‌ మాట తప్పి.. మడమ తిప్పారు. ఒక్కొక్కరికి రూ.30 వేలు ఎగనామం పెట్టారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను చంద్రబాబు రూ. 2 వేలు చేశారు. టీడీపీ హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. సీఎం జగన్‌ ఐదేళ్లలో పింఛన్‌ పెంచింది రూ. 750 మాత్రమే'నని అచ్చెన్న స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్