ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ: MP రమేష్

56చూసినవారు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ: MP రమేష్
AP: అనకాపల్లి-రాజమండ్రి ఎన్‌హెచ్‌ను 6 లైన్లకు విస్తరిస్తామ‌ని బీజేపీ ఎంపీ సి.ఎం రమేష్ తెలిపారు. "నక్కపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో సెజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అనకాపల్లి అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలుస్తా. అనకాపల్లి పరిధిలోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు. వెయ్యి గ్రామాల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తాం" అని ఆయ‌న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్