వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం

65చూసినవారు
వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటిస్తున్నారు. నిన్న కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్న ఆయన.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వకుళమాత వంటశాలను ప్రారంభించారు. కాగా, స్వామి వారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు మురళీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు.

సంబంధిత పోస్ట్